స్ప్రెడ్ న్యూస్ (AMRAVATHI);- విశాఖజిల్లా పాడేరులో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నమూనాలను క్యాంపు కార్యాలయంలో పరిశీలించిన సీఎం శ్రీ వైయస్.జగన్.గిరిజనులకు అటవీహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి శిలాఫలకాలు ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్.విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్న, వివిధ శాఖల ఉన్నతాధికారులు.అదరహో అంటున్న నమూనాలు ఏ పని చేసిన సప్లికృతం అవ్వాలని ప్రజల అందరకి మంచి జరగాలని ముందుకు పోతున్న జగన్ దటీజ్ జగన్.